Pak Shock in Panjshir | పంజ్షీర్లో పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ను కైవశం చేసుకున్న తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్ సేనలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా నార్తర్న్ అలయెన్స్ సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తున్నది. మరోవైపు, తాలిబన్లపై తిరుగుబాటు చేయాలని ఆఫ్ఘన్లకు నార్తర్న్ అలయన్స్కు చెందిన అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు.
మరోవైపు, పంజ్షీర్ పోరులో తాలిబన్లకు మద్దతుగా పాక్ పాల్గొనడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన వైమానిక దళాలను ఉపసంహరించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పంజ్షీర్ను తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు చేసిన ప్రకటనను నార్తర్న్ అలయన్స్ ఖండించింది. ఒక్క అంగుళం కూడా తాలిబన్లు కైవశం చేసుకోలేదని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!