హైదరాబాద్ : నిభందనలు ఉల్లంఘిస్తున్న స్పా సెంటర్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఓ స్పాలో నిబంధనలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు సరైన సెక్యురిటీని ఏర్పాటు చేసుకోకపోవడంతో నిర్వాహకులపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Blood Sugar : షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి