స్మార్ట్ఫొన్ల వినియోగంతో బాల్యం పెడదోవ
రాజకీయ క్రీడలో సమిధలవుతున్న చిన్నారులు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి):పద్నాలుగేండ్ల బాలుడితో అసభ్య పోస్టింగులు పెట్టించి అడ్డంగా బుక్కైన బీజేపీ నేతలు స్మార్ట్ఫోన్లు విరివిగా అందుబాటులోకి రావడంతో పిల్లలు అప్రయత్నంగా వాటికి బానిసలవుతున్నారు. ఇదే అదనుగా చిన్న పిల్లలని సమిధలుగా చేసుకుని కొందరు విష రాజకీయాలకు తెరతీస్తున్నారు. తాజాగా కాషాయ పార్టీ.. పద్నాలుగేండ్ల బాలుడితో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగులు పెట్టించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నోసార్లు అభాసుపాలు అయిన ఆ పార్టీ నేతలు..రాజకీయ క్రీడలో చిన్న పిల్లలను సమిధలుగా మారుస్తుండటంపై యావత్ ప్రజానీకం మండిపడుతోంది. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే పిల్లలు దారితప్పడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆంగ్ సాన్ సూకీపై కొత్త క్రిమినల్ కేసు నమోదు
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వరల్డ్ క్లాస్ ప్లేయర్ను పక్కనపెడతారా? ఇది సరైంది కాదు!