కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 24: పట్టణ టీఆర్ఎస్ యూత్, రైతు, విద్యార్థి విభాగం కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు జుక్కటి ప్రభాకర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్యవర్గ వివరాలను వెల్లడించారు.
యూత్ విభాగం పట్టణ అధ్యక్షుడిగా చెలిమెల భానుప్రసాద్, ఉపాధ్యక్షులుగా పున్న అఖిల్, బండారి శ్రీకాంత్, గడికింది చంద్రకాంత్, నరాల దినేశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోగు కిరణ్రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పెద్దోళ్ల శశిధర్రావు, గురిజాల చరణ్, సయ్యద్ ఆరిఫ్, జువ్వాజి సాయి, ప్రచార కార్యదర్శిగా దుబాషి సంగమేశ్వర్, కోశాధికారిగా నీరడి సాయి, కార్యవర్గ సభ్యులుగా పోతన్నదారి శ్రీకాంత్, పంతులుగారి రాజశేఖర్, మామిండ్ల మారుతి, షేక్ ఇర్ఫాన్ ఎన్నికయ్యారన్నారు.
రైతు విభాగం పట్టణ అధ్యక్షుడిగా కాశబోయిన భాగయ్య, ఉపాధ్యక్షులుగా దొడ్ల మల్లయ్య, అన్నారం నరేశ్రెడ్డి, గరిగె నర్సాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఒడ్డెమీది లింబాద్రి, సంయుక్త కార్యదర్శిగా గైనబోయిన శేఖర్, కోశాధికారిగా మామిండ్ల అశోక్, ప్రచార కార్యదర్శిగా లక్కాకుల కిషన్, కార్యవర్గసభ్యులుగా కాసర్ల భూమని రమేశ్, మామిండ్ల మారుతి, దెబ్బటి నర్సింగ్ ఎన్నికయ్యారని తెలిపారు.
విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడిగా నత్తిపల్లి అనిల్యాదవ్, ఉపాధ్యక్షుడిగా గణేశ్, ప్రధాన కార్యదర్శిగా భరత్, సంయుక్త కార్యదర్శిగా జె.అజయ్యాదవ్, కోశాధికారిగా ఎస్.రాహుల్, ప్రచార కార్యదర్శిగా యు.ఆనంద్యాదవ్, కార్యవర్గ సభ్యులుగా బి.వంశీ, సాయికుమార్, శ్రీకాంత్ ఎన్నికయ్యారని పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ బీర్కూర్ మండలాధ్యక్షుడిగా వీరేశం..
బీర్కూర్, సెప్టెంబర్ 24: టీఆర్ఎస్ బీర్కూర్ మండలాధ్యక్షుడిగా లాడేగాం వీరేశం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఉపాధ్యక్షులుగా మంద గంగాధర్, ఇందూరి లక్ష్మణ్యాదవ్, ప్రధానకార్యదర్శిగా బేగరి గంగారాం, కార్యదర్శులుగా మందబాద సాయిలు, బూసాని మురళి, కార్యవర్గ సభ్యులుగా జంగం గంగప్ప, భైరాపురం నారాయణ, మొసలి చిన్న సాయిలు, పిండుకూర్ కాశాగౌడ్, దేవానంద్ దేశ్ముఖ్, నర్రా సాయిలు, భువనగిరి నాగయ్య, పోతుల నర్సింహులు, తేజమూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరేశం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.