Devotional
- Jan 15, 2021 , 11:46:22
VIDEOS
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభం

తిరుమల : పవిత్రమైన ధనుర్మాసం గురువారంతో ముగియడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో 17వ తేదీ నుంచి స్వామివారికి సుప్రభాత సేవను నిలిపివేశారు. ఆ సేవకు బదులుగా గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. సంక్రాంతి పర్వదినం రోజు ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో శుక్రవారం నుంచి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు.
తాజావార్తలు
- ట్రైలర్తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి
- రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
- ఇస్రో సరికొత్త అధ్యాయం.. పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్డౌన్ షురూ..
- నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
- సల్మాన్కు ధన్యవాదాలు తెలిపిన రాఖీ సావంత్ తల్లి
- నైజీరియాలో 317 మంది బాలికలు కిడ్నాప్..
- మాఘ పూర్ణిమ.. కాళేశ్వరంలో శ్రీవారికి జలాభిషేకం
- అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం
- దేశంలో కొత్తగా 16,488 కరోనా కేసులు
MOST READ
TRENDING