వనపర్తి : గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఆకునమోని బాలస్వామి (45) సోమవారం రాత్రి ఇంటి వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనుమానితురాలుగా మృతుడి భార్య మల్లమ్మను విచారించగా భర్తను తానే రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితురాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్కు గుడ్బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ