Crime
- Jan 16, 2021 , 20:15:33
VIDEOS
హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

హైదరాబాద్ : జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. నగరంలోని బహదూర్పురాకు చెందిన మహ్మద్ అక్బరుద్దీన్(26) లంగర్హౌజ్లో జరిగిన జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ప్రస్తుతం ఇతడు చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. అక్బరుద్దీన్పై సీపీ శనివారం నాడు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
తాజావార్తలు
- జాన్వీ అందాలకు ఫిదా కాని వారు ఉంటారా..!
- పత్తి సాగు విస్తీర్ణంలో సెకండ్ ప్లేస్లో తెలంగాణ
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
MOST READ
TRENDING