Crime
- Dec 06, 2020 , 20:03:40
టాటా ఏస్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని సుజాతనగర్లో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఈ క్రమంలో వెనకనుంచి వేగంగా వస్తున్న బైక్ ఒక్కసారిగా వాహనాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న మాలోతు వినోద్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఉప్పరిగూడెం గ్రామా నివాసి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన టాటా ఏసీ వాహనం డ్రైవర్ కొయ్యల రాజును అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
MOST READ
TRENDING