మహబూబ్నగర్ : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని నవాబ్పేట మండలం పోమాల గ్రామంలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు..పోమాల గ్రామానికి చెందిన గొడుగు యాదయ్య(42) ఆదివారం గ్రామ శివారులో కట్టెలు కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఎండ వేడిమితో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు వెళ్లి చూసే సరికి మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత