నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ తహసీల్దార్ ఇప్తాకర్ అహ్మద్ కరోనాతో మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం ఇప్తాకర్ అహ్మద్ కరోనా బారిన పడ్డారు. కాగా, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. తహసీల్దార్ మృతిపట్ల మండల కొల్లాపూర్ రెవెన్యూ సిబ్బంది సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి