జనగామ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ.. ఇద్దరు వృద్ధులు సోమవారం మృతి చెందారు. కరోనా చికిత్స పొందుతున్న వారిలో హన్మకొండకు చెందిన ఒకరు కాగా, జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట ప్రాంతానికి చెందిన మరో వృద్ధురాలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడటం స్థానికంగా ఆందోళన రేకిత్తిస్తున్నది. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద కష్టమేమి కాదని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
ఢిల్లీలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్