హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : అధికార పార్టీలో ఉన్నా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవరకూ ఓబీసీ విద్యార్థుల తరఫున పోరాటం ఆపేదిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు స్పష్టంచేశారు. సోమవారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డిని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నా.