అధికార పార్టీలో ఉన్నా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవరకూ ఓబీసీ విద్యార్థుల తరఫున పోరాటం ఆపేదిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు స్పష్టంచేశారు.
బీసీల డిమాండ్ల సాధన పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సోమవారం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్�
Caste Census | తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద