హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షి దౌతుబాజి విజయ కథనం ప్రకారం.. ఐనవోలు మండలం వెంకటాపురంలోని కట్ట
రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీ�
స్నానం కోసం వెళ్లిన ఇద్దరు మంజీరా నదిలో నీటమునిగి మృతిచెందిన ఘటన బీర్కూర్లో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కుల దైవం దర్శనానికి వెళ్లి బైక్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మర ణం చెందిన ఘటన మహబూబ్నగర్ శివారులో చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్కుమార్ తెలి
వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఒక వాహనదారుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.