మహబూబబాద్ : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని బయ్యారం మండలం నామాలపాడు సమీపంలోగల బయ్యారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..బయ్యారం పెద్ద చెరువు అలుగు వద్ద తెల్లబోయిన కల్యాణ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లి నీటిలో గల్లంతయ్యాడని అతడితో వచ్చిన సహచరులు తెలిపారు.
కల్యాణ్ ఇల్లందు మండలం సుభాష్ నగర్ చెందినవాడిగాపోలీసులు గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కలెక్టర్, ఎస్పీకి చీరెలు బహుమతిగా ఇచ్చిన మంత్రి.. మురిసిపోయిన అధికారులు
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్లో 74 కిలోల గంజాయి పట్టివేత
Heart Attack : సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన