కుమ్రంభీం ఆసిఫాబాద్ : విహారంలో విషాదం చోటు చేసుకుంది. తిర్యాణి మండలం పంగిడి మాదరం జలపాతంలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురాకు చెందిన రామ్ లొకడే (23) అనే యువకుడు స్నేహితులతో కలిసి జలపాతం అందాలు చూసేందుకు వచ్చారు. జలపాతం అందాలను వీక్షిస్తుండగా రామ్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఈటల తాయిలాల పంపిణీ పై తిరగబడ్డ యువత (వీడియో)
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్