కేంద్రం 2020 ఏడాదికిగాను జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.
తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో (Alavaikuntapuramlo) చిత్రానికిగాను జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ థమన్ (Thaman S) అవార్డు అందుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి కాంబినేషన్లో సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో (Colour photo) జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ మేరకు డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep raj) రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
అదేవిధంగా ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీలో నాట్యం సినిమాకు సంధ్యారాజు అవార్డు అందుకున్నారు.
Congratulations @srisandhyaraju on receiving 68th National Award for the Best Choreography for film #Natyam pic.twitter.com/fV2Ba9DarQ
— BA Raju's Team (@baraju_SuperHit) September 30, 2022
🙏🏿♥️ pic.twitter.com/YVbfk57lqQ
— Sandeep Raj (@SandeepRaaaj) September 30, 2022
Read Also : National Film Awards | జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవ్గన్కు అవార్డులు ప్రదానం
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో