సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi) బుధవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇందిరాదేవి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. బుధవారం ఇందిరాదేవికి నివాళులు అర్పించేందుకు పద్మాలయ స్టూడియోస్ వెళ్లలేకపోయిన చిరంజీవి (Chiranjeevi)ఇవాళ కృష్ణ నివాసానికి వెళ్లారు.
కృష్ణ, మహేశ్ బాబును పరార్శించారు చిరంజీవి . కృష్ణ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి భరోసానిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఇప్పటికే ఫిల్మ్ నగర్ లోని నివాసంలో కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించి..వారిని ఓదార్చారు. జూభ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!