న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.57 తగ్గి రూ.46,070కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,127 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కూడా సోమవారం స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.270 తగ్గి రూ.66,043కు దిగింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,313 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,738 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.08 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
కరోనా కేసులలో బ్రెజిల్ను దాటేసిన భారత్..!
కరోనా ఎఫెక్ట్: అక్కడ 10th, 12th పరీక్షలు వాయిదా
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయం