అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాల విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు మన మిత్ర వాట్సప నెంబర్ 9552300009 నంబర్ ద్వారా అలాగే reults. bse. ap,gov.in వెబ్ సైట్లలో ఫలితాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Iran war | మా కొత్త ఆయుధంతో అమెరికాకు గుండెపోటు రావొద్దని కోరుకుంటున్నాం : ఇరాన్
Rahul Dev | 57 ఏళ్ల వయసులో ప్రేమకు కొత్త నిర్వచనం.. ముగ్ధా గోడ్సేతో రాహుల్ దేవ్ సహజీవనం హాట్ టాపిక్
Madhya Pradesh | మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి, మరో 30 మందికి గాయాలు