ములుగు : బైక్ను కారు కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాజేడు మండలం కోయ వీరాపురానికి చెందిన ఈక స్వామి (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.