జయశంకర్ భూపాలపల్లి : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో శ్రావణ మాసం మొదటి రోజు (సోమవారం ) కావడంతో భక్తులు స్వామి వారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు గోదావరిలో స్నానాలు చేసి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా : ఎమ్మెల్యే రాజయ్య