Warangal-rural
- Dec 29, 2020 , 00:20:47
‘జయముఖి’ అధ్యాపకులకు అరుదైన అవార్డు

నర్సంపేట రూరల్, డిసెంబర్ 28 : మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్ అటానమస్ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్, బెస్ట్ అకాడేమిషన్ అవార్డును అందుకున్నట్లు కళాశాల జాయింట్ సెక్రటరీ టీవీఆర్ఎన్ రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీ రంగయ్య తెలిపారు. సోమవారం కళాశాలలో వారు మాట్లాడుతూ.. ఈఈఈ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ కే రంజిత్ ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్ అవార్డు, మరో అధ్యాపకుడు ఈఈఈ విభాగం ప్రొఫెసర్ రజినీకుమార్కు బెస్ట్ అకాడేమిషన్ అవార్డు అందుకున్నారని తెలిపారు. అవార్డులు అందుకున్న ప్రొఫెసర్లను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లోక్నాథ్రావు, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
MOST READ
TRENDING