పోటీ పరీక్షల్లో విజయం, వైఫల్యం మధ్య తేడా కేవలం ఒకే ఒక మార్కు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే మార్కులు వచ్చినప్పటికీ వయసులో పెద్దవారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. కాబట్టి రాత పరీక్షలో వచ్చిన మార్కులతో సంబ�
Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా
మియాపూర్: సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ సాయినగర్కు చెందిన శరీన బేగంకు సీఎం సహాయ నిధి పథకం కింద
మియాపూర్ :కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తూ బాధితులకు భరోసాను ఇస్తున్న దని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకంతో వందలాది మంది పేదలు తమ అనారోగ్యాలకు స్వస్థత పొంది హాయిగా
బన్సీలాల్పేట్ : వక్ఫ్బోర్డు స్థలంలో పేద ముస్లీం కుటుంబాలకు రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురు�
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
యాదాద్రి భువనగిరి: వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా సైతం పథకాలను
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
ఆర్టీసీని ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్ధ అభివృద్ధికి చాలా మార్గాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆర్టీసీని ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2017-18 బడ్జెట్�
తెలంగాణ రాష్ట్రంలో 31 మే 2021 నాటికి కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 5,78,351 నమోదు కాగా, ఇందులో మొత్తం 5,40,986 మంది రికవరీ అయ్యారు. కరోనా కారణంగా మొత్తం 3,281 మంది మరణించారు. ఇంటింటి జ్వర సర్వే :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 17 ల�
సకల కళల ఖజానా – తెలంగాణ ! సర్వ సంస్కృతుల నజరానా – తెలంగాణ! వేలాది సంవత్సరాల చరిత్ర, గొప్ప సంస్కృతి ఉన్న నేల – తెలంగాణ! మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు “గంగా జమున తెహ్ జీబ్” గా అభివర్ణించిన నేల – తెలంగాణ!! �
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు మహిళల పట్ల సీఎం కేసీఆర్ సానుకూల ధోరణికి ప్రత్యేక �
తెలంగాణలోని గ్రామీణ జీవనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల వృత్తులు, చేతి వృత్తులతో పెనవేసుకున్నది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామ�
తెలంగాణలోని విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చ