ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన రూ.45 లక్షల విలువైన చెక్కులను ఇంటింటికి బుల్లెట్పై ర్యాలీగా వెళ్లి మంత్రి లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
NCRB report | రోజుకు 31 మంది చిన్నారుల ఆత్మహత్య!
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన