జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్నది. మహారాష్ట్రలో వర్షాలు పడటంతో ప్రాణహిత నది పెరిగి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి త్రివేణి సంగమం, పుష్కర ఘాట్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. గోదావరిలోకి 50వేల క్యూసెక్కుల వరకు నీళ్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి