మూగజీవాల వేదనకు గోదావరి నది సాక్ష్యంగా నిలిచింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు చేసిన 30 ఆవులను వధశాలకు తరలించేందుకు కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. నది దాటించేందుకు మూగజీవాలను పడవకు కట్టి నీటిలోంచే దాదాపు అర కిలోమీటర్ దూరం అవతలి ఒడ్డు వైపు సింగారానికి తరలించారు. – చర్ల
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’