పుస్తకం అందజేసిన ఎంపీ సంతోష్కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పచ్చదనాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్న హరితహారం పథకం ఎంతో బాగున్నదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లో పర్యటిస్తున్న ఆయనను ఎంపీ సంతోష్కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘వృక్షవేదం’ పుస్తకాన్ని అందజేసినట్టు ఎంపీ ట్వీట్చేశారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి