Telangana
- Jan 14, 2021 , 08:27:34
కల్లు తాగిన కోతి.. నవ్వుకున్న జనం..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో తాటి చెట్టు పైకి ఎక్కిన ఓ కోతి కల్లు తాగింది. బుధవారం మధ్యాహ్నం అటుగా వచ్చిన కోతికి దాహమైందో.. ఏమోగాని చెట్టుపైకి ఎక్కి కుండలోని కల్లు రుచి చూసింది. కల్లు తాగిన కోతి అనే నానుడిని నిజం చేసింది ఆ కోతి. తాటి చెట్టెక్కి కోతి కల్లు తాగడంతో గీత కార్మికులతో పాటు స్థానికులు నవ్వుకున్నారు.
- కోటపల్లి
తాజావార్తలు
- మిషన్ భగీరథ పనులపై సమీక్ష
- ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలి
- క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
- వెల్డన్ విహారి: మంత్రి కేటీఆర్
- రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు దూరం
- భాయ్నేతో మౌత్ డాల్దీ!
- ‘కొవిడ్' టీకాపై అపొహలు వీడాలి
- పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోవాలి
- అధికారుల గైర్హాజరుపై సభ్యుల ఆగ్రహం
- మంత్రి కొప్పులను కలిసిన నాయకులు
MOST READ
TRENDING