జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో పట్టణ ప్రగతి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్