Telangana
- Dec 24, 2020 , 02:33:58
మత్స్యకారుల సంక్షేమానికి కృషి

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ అర్బన్/సోన్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో రూ.50 లక్షలతో చేపట్టిన చేపల మార్కెట్ భవన నిర్మాణానికి బుధవారం మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం కోట్లాది చేప పిల్లలు, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. అలాగే చేపలను అమ్ముకునేందుకు వాహనాలను అందించిందని చెప్పారు. ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా పలువురు రైతులను మంత్రి సన్మానించారు.
తాజావార్తలు
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్లో విద్యాబాలన్ సినిమా నట్ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
- పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
- ఐస్క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!
- యూట్యూబ్లో ఆకట్టుకుంటున్న ‘అలా సింగపురం’లో..
MOST READ
TRENDING