లూడో గేమ్కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం జక్లేర్ గ్రామానికి చెంది�
మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పాచికలాటలో పణంగా పెట్టి ఓడిన కథ తెలిసిందే. లూడో ఆటకు బానిసైన ఓ మహిళ తనను తానే పందెం కాసి ఓడిపోయింది. గెలిచిన వ్యక్తి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.