జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం 3,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2,673 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, కోయిల్సాగర్ లిఫ్ట్నకు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 520 క్యూసెక్కులు, కుడి కాలువకు 178 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 110 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ 7.682 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్