విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన నూతన భవవాన్ని ఎందుకు ప్రారంభించడంలేదని, భవనం ప్రారంభానికి తన పదవే అడ్డంకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధమని జడ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం మండల కేంద్
పరిసరాల పరిశుభ్రతతోనే సం పూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ కొప్పు సుకన్య అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్వచ్ఛతా వారోత్సవాలను నిర్వహించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యా�
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఓంకార్కి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం హైదరాబాద్లో తన నివాసంలో ఎమ్మెల్యే