పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. చౌదర్గూడ మండలం గుంజల్పహాడ్ గ్రామంలో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్�
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవ రూ లేరు. ఆ పార్టీ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా మహిళల పేరుతో నే ఆరంభిస్తున్
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘన
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె రంగారెడ్డి జిల్లా పర�
రక్షణ చర్యల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చేవెళ్ల, నందిగామ మండల కేంద్రాల్లో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనాలను బుధవార�