బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్�
2024 నూతన సంవత్సరం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య సోమవారం