బాల్యం నుంచి యవ్వన దశకు చేరే క్రమంలో శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం హార్మోన్ల్లే. అయితే రజస్వల కావడానికి ముందు, అయిన కొత్తలో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు �
కరోనా పుణ్యమా అని పాతకాలపు చిట్కాలకు ప్రాధాన్యం పెరిగింది. అందులో ఒకటి.. నాభి మర్దన, బొడ్డు చుట్టూ నూనెతో మసాజ్ చేయడం. దీని ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాల్లోనూ ఉందంటారు. ముందుగా నెయ్యి, వేప నూనె, కొబ్బరి నూనె, �
శ్రావణం అంటేనే పండుగలు, పూజలు, వ్రతాలు! మగువలంతా సంప్రదాయ పట్టు దుస్తుల్లో మెరిసిపోతారు. పట్టు చీరల్లో కంచిపట్టు ఓ మెట్టు పైనే ఉంటుంది. మహిళల మనసుదోచే చేనేత కంచిపట్టు చీరల డిజైన్లేమిటో చూద్దాం. పచ్చని చిల
పట్టుచీరె కట్టుకొని..టిక్కీబొట్టు పెట్టుకొని..వడ్డాణం సుట్టుకొని..దిష్టిసుక్క దిద్దుకొని..అందంగా ముస్తాబై..కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుందిఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి.ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం
కావలసిన పదార్థాలు ఆలుగడ్డ పొట్టు: ఒక కప్పు, చక్కెర: అర కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, కోవా: పావు కప్పు, యాలకుల పొడి: పావు టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్: పావు కప్పు తయారీ విధానం ముందుగా స్టవ్మీద ఒక గిన్నెల�
దమ్మున్న ఆహారం! మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తీసుకునే ఆహారం నుంచి నిద్రవేళల వరకు అన్నిటినీ సమతౌల్యం చేసుకోవాలి. ఎందుకంటే, మహిళలను కబళించే చాలా క్యాన్సర్లు చాపకింద నీరులా పాకుతాయి. గుర్తించ
ఈరోజుల్లో స్కూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ఫోనే ప్రపంచం అయిపోయింది. కరోనా కష్టకాలంలో జనాలు మరింతగా ఫోన్లకు బానిసలైపోయారు. దోస్తులను, బంధువులను కలిసే వీలులేక ఫోన్లకు అలవాటు పడ్డవాళ్లు క�
ఇప్పుడిప్పుడే మహిళలు వ్యాపార రంగంలోకి వస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టో, బ్యాంక్లో అప్పు తీసుకొనో ముందడుగు వేస్తున్నారు. అయితే, వ్యాపారంలో లాభాలు రావాలన్నా, వచ్చినా ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించాలన�
తాజాగా ‘తేనెటీగల పుప్పొడి’ సూపర్ ఫుడ్స్ జాబితాలో చేరింది. పూలనుంచి తేనెటీగలు సేకరించే పుప్పొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. పుప్పొడిలో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, విటమి�
‘బ్యాడ్ ప్రొటీన్’ అంటే ఏమిటి?.. గూగుల్లో చాలామంది సమాధానం వెతుకుతున్న ప్రశ్న. ప్రొటీన్లలో మూడు రకాలు ఉంటాయి. వాటిలోని అమైనో ఆమ్లాల శాతాన్నిబట్టి ఈ విభజనజరిగింది. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ప్రొటీన్ : ద�
మనసులో ఎంత బాధ ఉన్నా.. స్నేహితుల సమక్షంలో అది మంత్రమేసినట్టు మాయమైపోతుంది. జీవితంలోని అన్ని దశల్లో వెన్నంటి ఉండేది స్నేహమే. ఇటీవల కొందరు పరిశోధకులు ‘స్నేహ చికిత్స’ మీద అధ్యయనం చేశారు. దాని ప్రకారం, అమ్మాయ
రెండేండ్ల పిల్లలకు ప్రపంచం పోకడ తెలియదు. ఆకలేస్తే ఏడుస్తారు, ఆనందమనిపిస్తే గెంతుతారు. అయితే, రాజస్థాన్కు చెందిన సంజుకు మాత్రం, ఆ పసితనంలోనే పెండ్లి జరిగిపోయింది. సరిగ్గా 18 ఏండ్ల తర్వాత, ఆమెకు బలవంతపు బాల�
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఇంటి పెద్దలను బలి తీసుకొని, మిగిలినవారి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది. భర్త చనిపోయాడన్న బాధ నుంచి కోలుకోకముందే పిల్లల బాధ్యత, కుటుంబ పోషణ భారం