తెలుగు యువ క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డికి భారత జట్టులో చోటు దక్కిన ఆనందం రెండ్రోజుల్లోనే ఆవిరైంది. జూలైలో జరిగే జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అతడు గాయం కారణంగా ఈ టూర్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీ
BCCI : భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలుకన్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumr Reddy) అరంగేట్రం ఆలస్యం కానుంది. ఈ యువ ఆల్రౌండర్ ప్రస్తుతం బీసీసీఐ(BCCI) కి చెందిన వైద్య బృందం
పర్యవేక్షణలో ఉ�
BCCI : జింబాబ్వే (Zimbabwe) సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.