జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్పై గురిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ
జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు.
గిరిజలను అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, మీ తండాల్లో మీ పాలన తీసుకువచ్చారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతిమాత జా�
రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అండగా నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం నాందేడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ శివారులో
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ జాబితాలో ఉన్న 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను కలిసి �
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తొమ్మిదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారిపోయిన్నాయి. రాష్ట్ర ఆర్