స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదని, మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
నాటకరంగం చాలా గొప్పదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువకళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నదని అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు.