తలనొప్పి కోసం వాడుతున్న మాత్రలు అధికంగా మింగి అవి వికటించడంతో యువతి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రాంతండాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.
ప్రేమపేరుతో యువకుడి వేధింపులకు మనస్తాపం చెందిన ఓ యువతి యాసిడ్తాగి తనువు చాలించింది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కుషాయిగూడ ఏసీపీ మహేశ్కుమార్, జవహర్నగర్ సర్కిల్ ఇ�