పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రకు నిరసనగా శని�
జీవో 97ను రద్దు చేయాలని రామంతాపూర్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళన నిర్వహించారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి ప్రభుత్వం తెచ్చిన శక్తి సీమ్తో మూడేండ్లు వ
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లే
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.వ�
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్ర�
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో
పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయద్దని రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా �
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం 97జీవోను తీసుకొచ్చింది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'శక్తి' స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ‘యంగ్ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. ఈ వర్సిటీ ఓ ఫ్లాప్షోగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. సింగపూర్లోని ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ దవాఖానలు, టీ-వర్స్ భాగస్వామ్యంతో ఎండోసోపీ టెక్నీషియన్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రో
రానున్న పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో సంస్థ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో విప్రో కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు ఆ సంస్థ చీఫ్ ఫ�