Telangana | తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. సింగపూర్లోని ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ దవాఖానలు, టీ-వర్స్ భాగస్వామ్యంతో ఎండోసోపీ టెక్నీషియన్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రో
రానున్న పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో సంస్థ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో విప్రో కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు ఆ సంస్థ చీఫ్ ఫ�