ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి బాలుర మైదానంలో శంకుస్థాపన చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకా
జూన్ 17న కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి ఆమోదించిన పాలక మండలి సభ్యుల నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల
కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �
విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రూ.200కోట్లతో నిర్మించనున్న
రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలనే ల క్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖల మంత్రి క