సాగు కోసం పెట్టిన పెట్టుబడిరాక, మరోపక్క రైతుభరోసా అందక అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇద్దరు యువ రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్, వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
తిరుపతి గతంలో ఉపాధి లేక గల్ఫ్బాట పట్టాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయనకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. తిరుపతికి చిన్నప్పటి నుంచి ఎవుసం అంటే చాలా ఇష్టముండేది.
సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు ఆ యువ రైతు. తనకున్న పొలంలో ఆర్గానిక్ పద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తూ సిరులు పండిస్తున్నాడు. కొత్తిమీర, బెండ కాయ, వంకాయ, చిక్కుడు, టమాట, బీరక�
గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసిన కారణంగా ఉన్న పొలాలను కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం వలస పోయిన రైతులందరూ క్రమంగా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగ
సాగుపై సరైన అవగాహన, మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే.. వ్యవసాయంలోనే అధిక సంపాదన ఉంటుందని యువరైతులు నిరూపిస్తున్నారు. మూస ధోరణిని వదిలిపెట్టి, అధునిక సాంకేతికతతో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నార�