MLA Mallareddy | సమాజంలో అశాంతి, అస్థిరత పెరుగుతుందని, దీనికి విరుగుడుగా యోగాతోనే శాంతి సిద్ధిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగు జీవనంతో మానవుడు ఆరోగ్యం గురించి
యోగా (Yoga) ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు దేశానికి వచ్చి యోగ్యాభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్తో పటు వివిద ప్రాంతాల్లో వెలిసిన యోగా కేంద్రాలకు ప్రత్యేకంగా వచ్చి పరిపూర్ణతను సాధిస్తున్�
నటి కరీనాకపూర్ ఖాన్ బాలీవుడ్లో ప్రతిభ, అందానికి కేరాఫ్ అడ్రస్. అందుకే ఆమె ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. కరీనాకపూర్ ఖాన్ ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తన యోగా కోచ్ అన్షుక