బత్తాయి సాగులో రైతులు ఎదురొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరించేందుకు కృషి చేస్తానని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని బ్రాహ్మణగూడెంలో బత్తాయి రైతు క�
నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు, బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు
బత్తాయి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. బత్తాయి రైతులతో రైతు ఉత్పాదక సంస్థ ఏర్�
రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఫామింగ్ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై(మిద్దెలపై) కూరగాయల పెంపకం మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్గా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జితేందర్రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా పనిచే�
రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.