ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్లో భారత మహిళల టెన్నిస్ సవాల్ను తెలంగాణ అమ్మాయి, దేశ టాప్ ర్యాంక్ సింగిల్స్ ప్లేయర్ యమలపల్లి సహజ ముందుండి నడిపించనుంది.
అమెరికాలోని కాన్సాస్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ 35కే మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ అమ్మాయి యమలపల్లి సహజ రన్నరప్గా నిలిచింది.
భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 7-6 (10/8), 7-5తో భారత్కే చెందిన రియా భాటియాపై విజయం సాధించింది.
భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6-4, 6-2తో కోషిషి (జపాన్)పై విజయం సాధించింది.