యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 23న ప్రారంభమైన ఆధ్యయనోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. నిత్యారాధనలు అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి ఆళ్వారుల ముందు ప్రబంధ పారాయణాలను పఠి�
వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 6.48గంటలకు యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తుల�
ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్తర రాజగోపురం ముందు గల మాఢ వీధుల్లో తాత్కాలిక గ్రిల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు పటిస్తూ అర్చకులు తిరుప్పావై పూజలు నిర్వహించారు. గోదాదేవి రచించిన మొదటి పాశురాలను పఠించారు.
యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.