పంచావతారమూర్తి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం బుధవారం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహ స్వామ�
న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరానికి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్లు చేసి స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేల్చి కేరింతలతో హోరెత్తించారు. పల్లె, పట�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన దేవాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయి. గత పాలకులు స్వామివారి దర్శనానికి వచ్చి పులిహోర, దద్దోజనం తినిపోయారే తప్ప.. ఆలయంలో ఒక్క ఇటుకను కూడా �
పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అల�
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.