భువనగిరి అర్బన్, ఏప్రిల్1 : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలని జడ్పీటీసీ నగేశ్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నాల్గో స్థాయి సంఘం(విద్య, వైద్య) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే గుజ్జ గ్రామపంచాయతీ మాత్రం ఆమడ దూర�
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 1: కరోనా సెంకడ్ వేవ్ వ స్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించా లని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావొ ద్దని పట్టణ సీఐ సుధాకర్ అన్నారు. రాచకొండ కమిష నరేట్ ఆధ్వర్యంల�
హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో
ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటన ఏప్రిల్ మూడో వారంలో జిల్లాలో ప్రారంభం కరోనా పరిస్థితుల్లో అమ్మకాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రభుత్వ నిర్ణయంతో రైతుల సంతోషం యాదాద్రి భువనగిరి,
భువనగిరి అర్బన్, మార్చి 30: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్ల�
గుండాల, మార్చి 30: రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన రైతువేద
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 30 : వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఈ సంవత్సరం పూర్తి లాభాల్లో ఉన్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపా రు. మంగళవారం వంగపల్లి పీఏసీఎస్లో సంఘం అధ్య
యాదాద్రి, మార్చి 30: సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆలయం లో విధులు నిర్వర్తించే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి కరో
మోటకొండూర్, మార్చి 30: ప్రతి ఒక్కరూ కరోనా నిబం ధనలను పాటించాలని ఎస్సై నాగరాజు అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో కరోనా వైరస్పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కరోనా విజృంభిస్త�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఏప్రిల్ 3 వరకు కొనసాగిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్య అన్నదానం కూడా అప్
కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒఖండియార్పోచంపల్లిలో పట్టు రీలింగ్ యూనిట్ ప్రారంభంభూదాన్పోచంపల్లి, మార్చి 28 : మల్బరీసాగుపై రైతులు దృష్టి సారించాలని కేంద్ర పట్టు మండలి మెంబర్ సెక�
ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ధారావాహిక 12శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బ