హైదరాబాద్: బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తీరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్య
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్వామివారి దివ్య బాలాలయ ఉత్సవ మండపంలో ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా ఉదయం 11 గ�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
యాదాద్రి/బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్�
10.కొత్త ధారావాహిక జరిగిన కథ నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగి
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామి వారి బాలాలయంలో విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. మొదటగా బ్రహ్మోత్సవాలు న�
యాదాద్రి, మార్చి14: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 25 వరకు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న ఉదయం 10 గంటలకు బాలాలయంలో, సాయంత్రం 7:30 గంటలకు కొండ కింద పాత ప్రభుత్వ ప
9 కొత్త ధారావాహిక జరిగిన కథ మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గు
జరిగిన కథమనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియ
జరిగిన కథ వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట�